హైదరాబాద్ : గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్ పోస్టుల తుది ఫలితాలను టీఎస్పీఎస్సీ సోమవారం వెల్లడించింది. ప్రిన్సిపల్ పోస్టులకు 187 మంది ఎంపికయ్యారని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు టీఎస్పీఎస్సీ వెబ్�
నిర్మల్ : భైంసా పట్టణంలో పరిస్థితి అదుపులోనే ఉందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ఘర్షణలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూస్తున్నామని పేర్కొన్నారు. అల్లరిమూకల ఆటకట్టించేందుకు అవసరమైన
నిర్మల్ : జిల్లాలోని భైంసా బట్టిగళ్లీప్రాంతంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘర్షణలో ముగ్గురు పోలీసులకు సైతం గాయపడ్డారు. దుండగులు ఓ ఆటోకు, ఇం�
నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ పరిధిలోని అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి. అటవీ ఉత్పత్తుల సేకరణకు వెళ్లిన
హైదరాబాద్ : జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని
హైదరాబాద్ : టీఎస్ ఎంసెట్ షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి శనివారం ఖరారు చేసింది. మార్చి 18న ఎంసెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూలై 5 నుంచి 9 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు
మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండల పరిధి ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 13వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ : జిల్లాలోని నార్సింగ్ మండల కేంద్ర శివారులో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని గుండు చెరువు వెనుక చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అక్క�