హైదరాబాద్ : టీకాల విషయంలో దేశ సగటు కంటే తెలంగాణ మెరుగ్గా ఉందని.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కొవిడ్ నియంత్రణ, సంబం�
హైదరాబాద్ : రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరు�
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
కరీంనగర్ : రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ఆస్పత్రిల
వేములవాడ టౌన్: లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రాజన్న ప్రధాన ఆలయంతోపాటు అనుబంధ ఆలయాలను కూడా మూసివేశామని, దర్శనాల కోసం
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) ప్రార్థనలు చేయాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ సూచించారు. రంజాన్ సందర్భంగా ఇండ్లలోనే ప్రార్థనలు చ�
హైదరాబాద్ : ప్రస్తుత కరోనా సంక్షోభంలో గ్రాన్యూల్స్ ఇండియా తన సామాజిక బాధ్యతగా ఔదార్యంతో ముందుకొచ్చింది. మంత్రి కేటీఆర్ను కలిసిన గ్రాన్యూల్స్ ఇండియా ప్రతినిధులు. రూ.8 కోట్ల విలువైన 500 mg పారాసిటమ�
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్ను భారీగా పెంచినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుముఖం పడుతోందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్దన్ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు కావాల్సిన ఆక్సిజన్, రెమిడిసివర్ ఇంజక్షన్లు, వ్యాక�
కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటిరోజు లాక్డౌన్ విజయవంతమైంది. బుధవారం ఉదయం 10 గంటలకు లాక్డౌన్ అమల్లోకి రాగానే ప్రధాన రహదారులతో పాటు అన్ని వీధుల్లో జనసంచారం బంద్ అయింది. ప్ర
హైదరాబాద్ : సేవకు మరో పేరు నర్సులు. రోగులను అమ్మలాగా ప్రేమగా చూసుకుంటారు కాబట్టే వారిని మనం నర్సమ్మా అని గౌరవంగా పిలుస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్�
టీకాల సమీకరణకు కార్యాచరణ కొరత లేకుండా చూసేందుకు ఏర్పాట్లు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): వ్యాక్సిన్ల కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం నుంచి సరిపోయినన్ని
శరవేగంగా సచివాలయ నిర్మాణం లాక్డౌన్ వేళ.. ఆర్అండ్బీ యోచన హైదరాబాద్, మే11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ కాలాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని రోడ్ల నిర్మాణాలు పూర్తిచేసే అలోచనలో అధికారులున్నారు. లాక్�
గ్రామంలోకి వచ్చేవారికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు ఆదిలాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా నియంత్రణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్