మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తొర్రూరు, మే 15 : కొవిడ్ లక్షణాలతో బాధపడే వారికి పక్కా ప్రణాళికతో మెరుగైన వైద్యం అందిస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. శనివారం మహబూబాబాద
వనపర్తి, మే15 : రైతుల నుంచి ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, తరలింపుపై జడ్పీ చైర్మ న్ లాక్నాథ్�
ఫర్టిలైజర్సిటీ, మే 15: కరోనా విజృంభిస్తున్న వేళ కొవిడ్ పాజిటివ్ ఉన్న గర్భిణికి నార్మల్ డెలివరీ చేసి శభాష్ అనిపించుకొన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వైద్యులు. పెద్దపల్లి జిల్లా సుందిళ్లకు చెంది�
మెండోరా/ ఏర్గట్ల, మే 15: జ్వర సర్వేను పకడ్బందీగా చేపట్టాలని రోడ్డు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కాల్తోపాటు మెండోరా మండలంలోని పలు గ
కొత్తగా 4,298 మందికి పాజిటివ్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల కన్నా డిశ్చార్జిలే అధికంగా ఉంటున్నాయి. శనివారం కొత్తగా 4,298 మందికి వైరస్ పాజిటివ్గా తేలిం ది. అదే సమయంల�
10,500 ఇంజెక్షన్లు సరఫరా చేయనున్న కేంద్రం 200 టన్నుల ఆక్సిజన్-వ్యాక్సిన్ సరఫరా పెంపు సీఎం కేసీఆర్కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఫోన్ హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు తెలంగాణ విజ్ఞప్తిని కేంద్ర �
నల్లగొండ : జిల్లా కేంద్రంలోని బీటీఎస్లో అద్దెకు ఉంటున్న ఓ వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన శనివారం చోటుచేసుకుంది. మృతుడిని జిల్లాలోని తిప్పర్తి
హైదరాబాద్ : ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను స్ఫూర్తిగా తీసుకొని శనివారం తమ పెళ్లి రోజును పురస్కరించుకుని ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC) హరీ రామ్, అనిత (Dy ENC) దంపతులు హైదరాబాద్లోని త�
హైదరాబాద్ : కరోనా బాధితులకు, ఈ మహమ్మారితో చిన్నాభిన్నమైన కుటుంబాలలో అవసరమైన వారికి ఆహారాన్ని అందించే మహత్తర కార్యక్రమాన్ని తెలంగాణ పోలీస్శాఖ శనివారం ప్రారంభించింది. ముఖ్యంగా కొవిడ్తో పలువురు ఐసోలే�
సంగారెడ్డి : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో హోం ఐసోలేషన్లో ఉన్న రోగులకు సోమవారం నుండి ఉచిత ఆహార పొట్లాలను పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. హనుమంత రావు తెలిపారు. ఈ నేపథ్యంలో రోజూ మధ్య
తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ వైద్య వ్యవస్థ, సిబ్బంది భారీ ఎత్తున ఐదు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కరోనా రోగులు వారితోనే నిండిపోయిన సగం పడకలు.. ఇక్కడి బాధితులకు ఇక్కట్లు! కట్టడిలేకుంటే వ్యవస్థ కుప్పకూలే ప్రమా
అందుకోసం సత్వర ఏర్పాట్లు చేస్తున్నాం అంతర్జాతీయ స్థాయిలోనూ సేకరణ తయారీ సంస్థలకు సంపూర్ణ సహకారం ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఫార్మా, వ్యాక్సిన్ తయారీదారులతో భేటీ నాటోఫార్మా నుంచి రూ. 4.2 కోట్ల బారిస
నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే లోపలికి అనుమతి కరోనా పాజిటివ్ అని తేలితే వెంటనే వెనక్కి గతనెల నుంచే కఠినంగా ఆంక్షల అమలు హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్వేవ్ దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తున�