మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మూడు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికల్లో 83.99 ఓటింగ్ శాతం నమోదైంది. అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట మున్సిపాలిటీలలో జరిగిన ఎన్నికల్లో అలియాబాద్లో 79,62, మూడుచింతలపల్లిల�
రాష్ట్రంలో మున్సి‘పోల్స్' హడావుడి ముగిసింది. ఇక ఫలితాలు రావడమే తరువాయి. పోలింగ్ బాక్సు ల్లో భద్రమైన అభ్యర్థుల భవితవ్యం రేపు తేలిపోనుంది. బుధవారం సా యంత్రం ఎన్నికలు ముగియగా, అభ్యర్థుల ఆరాలు వర్ణనాతీతం. �
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేవలం ఆంధ్రప్రదేశ్ నాయకుడని.. ఆయన ప్రభావం తెలంగాణలో ఉండదని టీపీపీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కూడా తెల
మున్సిపల్ ఎన్నికల్లో వలస నేతలకు కాంగ్రెస్ పెద్ద పీట వేస్తోంది. ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకొని ఉన్న పాత కాపులకు టికెట్ల కేటాయించకుండా మొండిచెయ్యి చూపింది. ఇతర పార్టీల నుం చి కాంగ్రెస్లో చేరినోళ్లకే ప�
మున్సిపల్ ఎన్నికల వేళ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ముఖ్య నాయకులు బుధవారం బీఆర్ఎస్లో భారీ గా చేరారు. జనగామలో బీజేపీకి చెందిన ఉలిగిల్ల చంద్రయ్య-స్వరూప దంపతులు, అనుచరులు, స
మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజాస్వామ్య పద్ధతులను విస్మరించిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్కుమార్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం ఆయన మాట్లాడుత�
‘తెలుగుదేశం పార్టీ ఆంధ్ర పార్టీ, ఆంధ్ర పార్టీకి తెలంగాణలో ఏం పని? చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ హైదరాబాద్లో ఏం దాయబెట్టిండ్రు, మళ్లెందుకు తెలంగాణకు వస్తున్నరు? మా తెలంగాణలో మాపై మీ ఆధిపత్యం రుద్దడమేమ�
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చకచకా ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 24 లేదా 27వ తేదీన ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ ఒకేసారి జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలిసింది.