రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమంపై చర్చించినట్టు తెలిసింది.
విద్యాభివృద్ధితోనే సమాజ పురోగతి సాధించవచ్చని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కాచిగూడలో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూ (టీఎస్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంల
K Srinivas Reddy | రాష్ట్రంలో నూతన సర్కారు ఏర్పాటైన తర్వాత పలు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిని తొలగించింది. కొంతమంది తమకు తాముగానే రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఖాళీ అయిన ఆ నామినేటెడ్ పోస్టులను రేవంత్రెడ్డి సర్�
Journalists | జర్నలిస్టుల సంక్షేమమే(Journalists Welafare) ధ్యేయంగా మీడియా అకాడమీపనిచేస్తుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్(Media Academy Chairman) అల్లం నారాయణ అన్నారు.
పెద్దపల్లిలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వానికి మనమంతా రుణపడి ఉన్నామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయనను మై�
CM KCR | తెలంగాణ జర్నలిస్టులతో తనది ఉద్యమ సంబంధం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తెలంగాణ జర్నలిస్టుల కృషిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం,
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఖైరతాబాద్ : చిన్నపత్రికలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. చిన్నపత్రికలకు ప్రకటనల కోసం ప్రభుత్వం ఏడాదికి రూ.10కోట్లు కేటాయించడాన్ని హర్షిస్తూ టీయూడ�
తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చెక్కులు అందజేత పాత్రికేయులకు అండగా ప్రభుత్వం: అల్లం నారాయణ హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక భ
ఖమ్మం:కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు మీడియా అకాడమీ ద్వారా ఆర్ధిక సాయం అందించారు. జిల్లాలో 7 కోవిడ్ బాధిత కుటుంబాలు, మరో 2 సహజ మరణ కుటుంబాలు, అనారోగ్యానికి గురైన మరో జర్నలిస్టుకు చెక్కులు అందచేశార
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ మహమ్మారి బారిన పడిన 3,909 మంది జర్నలిస్టులకు ఇప్పటివరకు రూ.5.56 కోట్లు అందించినట్టు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ �
హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తేతెలంగాణ): తెలంగాణ మీడియా అకాడమీ భవనాన్ని నవంబర్లోగా పూర్తిచేయాలని అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంబంధిత కాంట్రాక్టర్ను, రోడ్లు భవనాలశాఖ ఇంజినీర్లను కోరారు. బుధవారం ఆయన నాంపల�
జర్నలిస్టు కుటుంబాల నుంచిదరఖాస్తుల ఆహ్వానంతుది గడువు ఈ నెల 25: అల్లం నారాయణ వెల్లడిహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్టు
హైదరాబాద్ : దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులను తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ మీడియా అకాడమి ఆదుకున్నదని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమి చైర్మన్ అల్లం నారాయణ తెలిపార�