ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులు మరోమారు కడుపునొప్పితో సతమతమయ్యారు. దీంతో గురువారం ఉదయం వారిని దవాఖానలో చేర్పించారు. బుధవారం భోజనం తిన్న పిల్లలు వాంతులు,
మాతృభాష తెలుగు ఇక కనుమరుగు కానున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. అమ్మభాషను అధోగతి పాలు చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత బడుల పనివేళలను పాఠశాల విద్యాశాఖ మళ్లీ మార్చింది. ఉదయం 9 గంటలకే బడులు ప్రారంభమవుతాయని పేర్కొన్నది. 2024 -25 విద్యాసంవత్సరం నుంచి తాజా పనివేళలు అమల్లో ఉంటాయని ఎస్సీఈఆర్టీ �
ప్రతి పంచాయతీకీ ఒక పాఠశాల ఉండాలన్న ప్రభుత్వ నిర్ణయం మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి వివరాలు సేకరించారు.
‘తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా తీర్చాదిద్దారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. మన ఊరు-మనబడి, మన ఊరు-మనబస్తీ ద్వారా విరివిగా నిధులు మం�
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కొన్ని సర్కారు పాఠశాలల్లో తెలుగు మీడియం బోధనతో పాటు ఇంగ్లీష్ మీడియం బోధనకు అనుమతులు లభించాయి. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధిస్తున్నప్పటికీ.. పూర�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని సర్కారు బడుల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమైనది. దీంతోపాటు ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను పెంచడానికి, పాఠశాలల్
ఒకటి నుంచి పది వరకు ఒకేసారి ప్రారంభం తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల బోధన 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు సిద్ధం పరీక్షల రద్దు ప్రసక్తే లేదు.. కచ్చితంగా నిర్వహిస్తాం స్కూళ్ల పునః ప్రారంభంపై పరిస్థితులను