పాఠశాలల్లో తనిఖీల కోసం శాశ్వత ప్రాతిపదికన మానిటరింగ్ వ్యవస్థను రూపొందించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మట్టపల్లి రాధాకృష్ణ, అదనపు ప్రధాన కార్యదర్శి సారయ్య ప్రభుత్వ�
కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ (పీజీఐ)లో మేడ్చల్ మల్కాజిగిరి, హనుమకొండ, సిద్దిపేట ‘ఉత్తమ్' గ్రేడ్ను కైవసం చేసుకున్నాయి. పాఠశాల విద్యారంగం పనితీరుకు సంబంధించ�
తెలంగాణ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉండడంతోపాటు, ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందిస్తుండడంతో విద
ఒకప్పుడు సర్కారు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే తల్లిదండ్రులు జంకేవారు. అక్కడ చదువు చెప్పేందుకు టీచర్లు ఉండరని.. ఒకవేళ పంపించినా శిథిల భవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలు చదువుకోలేరని సందేహించేవారు. గత ప్రభు�
వేసవి సెలవుల తర్వాత పండుగ వాతావరణంలో విద్యాసంస్థలు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలను శుభ్రం చేయడంతోపాటు రంగులు, మామిడి తోరణాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థు�