సీమాంధ్ర సోదరులను కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకున్నారు. తెలంగాణ వస్తే అది జరుగుతుంది.. ఇది జరుగుతుంది.. అని గత పాలకులు సీమాంధ్రులను భయభ్రాంతులకు గురిచేశారు. కానీ ఈ పదేండ్లలో అలాంటి ఘటన ఏదైనా జరిగిందా? అన్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పారిశ్రామికవేత్తల ఇబ్బందులు చెప్పనలవికాకుండా ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడూ కరెంటు కోతలే ఉండేవి. కరెంటు కోతలు ఏటా పెరుగుతూ చివరికి 2014 నాటికి వారానికి మూడు
విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ నగరానికి ముఖద్వారంగా ఉన్న ఎల్బీనగర్ అన్ని హంగులను సమకూర్చుకుంటున్నది. నాడు ఎల్బీనగర్ పేరు చెప్పగానే ట్రాఫిక్ పద్మవ్యూహమే గుర్తొచ్చేది. నేడు అండర్పాస్లు, ఫ్లై ఓవ�
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. నామినేషన్ పత్రాలను సమర్పించేందుకు ఆర్వో కార్యాలయానికి చేరుకున్నారు..
తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీష్ రావు సమక్షంలో రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.