తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. వనపర్తి బీఆర్ఎస్ అ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. గులాబీ బాస్, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించి.. రాష్ట్రవ్యాప్తంగా బహిర�
తమ ప్యానెల్ గెలిస్తే ఆరోగ్య తెలంగాణ కోసం కృషి చేస్తామని, తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్కు జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లం ప్రవీణ్,
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జోరందుకుంటే.. ఉప్పల్ నియోజకవర్గంలో ఎలాంటి ప్రచారం కనిపించడం లేదు. ఉప్పల్లో నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారా..? �
రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓటరు తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విడుదల చేశారు. రాష్ట్రంలో 1,58,71,493 పురుషులు, 1,58,43,339 మహిళా ఓటర్లు, 8.11లక్షల
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం బెంగళూరులో పర్యటించింది. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు అనుసరించిన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఆరుగురు అధికారులు వెళ్లినట్టు సీఈవ
తెలంగాణలో మొత్తం ఓటర్ల సంఖ్య 3 కోట్లకు చేరింది. గత ఐదేండ్లలో 19 లక్షల మంది ఓటర్లు పెరిగారు. 2018 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. 2023 జనవరిలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం ఆ
బీఆర్ఎస్ నుంచి మూడోసారి సీఎం అభ్యర్థి ముమ్మాటికీ కేసీఆరేనని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థి ఎవరో చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార�