ఇబ్రహీంపట్నం : తెలంగాణ వచ్చుడో… కేసీఆర్ చచ్చుడో అనే నినాదంతో 2009 నవంబర్ 29న నిర్వహించిన దీక్షా దివస్కు నేటికి 12 ఏండ్లు. ఈ సందర్భంగా సోమవారం ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, అనంతర�
చార్మినార్ : సమైక్యరాష్ట్ర సంకెళ్లను తెంచి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం పోరుసల్పిన యోధుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారని మొఘల్ఫుర డివిజన్ టిఆర
ఉద్యమ దిశను మార్చిన ఘట్టం డిసెంబర్ 9 ప్రకటనకు భూమిక నేడు తెలంగాణ దీక్షా దివస్అది.. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినాదమిచ్చిన కేసీఆర్.. రాష్ట్ర సాధన కోసం మృత్యువును ముద్దుపెట్టుకొనేందుకు తెగిం
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహారదీక్షకు సోమవారంతో 12 ఏండ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తం గా పలు దేశాల్లో దీక్షాదివస్ను నిర్వహించాల