నిరుపేద రోగులకు తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ఆపన్న హస్తంగా మారింది.అంతేకాకుండా నిరుపేద రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలనే నాటి కేసీఆర్ సర్కార్ ఆశయం ఫలిస్తోంది.
గ్రేటర్ పరిధిలో ఉన్న కొన్ని బస్తీ దవాఖానలు, పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లో నిర్వహించే బీ12, డీ3 పరీక్షలతోపాటు మరికొన్ని పరీక్షలు ప్రస్తుతం చేయడంలేదని రోగులు వాపోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. నాడు అరకొర
వసతులు, మందులతో నడిచిన సర్కారు దవాఖానలను రాష్ట్ర ప్రభుత్వం బలోపేతం చేసింది.
తెలంగాణ డయాగ్నస్టిక్ సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 57.68 లక్షల మందికి ప్రభుత్వం ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు.
మంత్రి జగదీశ్రెడ్డి చొరవతో సూర్యాపేట జిల్లా మెడికల్ హబ్గా మారిందని జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలోని వివిధ వైద్య విభాగాల అధిపతులు కొనియాడారు. సీఎం కేసీఆర్తో ఉన్న చనువుతో మంత్రి జగదీశ్�
సర్కారు దవాఖానల్లో ఉచితంగా 57 టెస్టులు 12 జిల్లాల్లో డయగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం అందుబాటులోనే అత్యాధునిక వైద్యం పేదలకు మెరుగైన సేవలే ప్రభుత్వ లక్ష్యం పేద ప్రజలందరికీ పైసా ఖర్చు లేకుండా 57 రకాల వైద్య ప�
వరప్రదాయినిగా తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ మూడేండ్లలో 27.98 లక్షల టెస్టులు ఏడాదికి రూ.15కోట్ల నుంచి రూ.20 కోట్లు ప్రజాధనం ఆదా 327 కేంద్రాల నుంచి నమూనాల సేకరణ రోజుకు 25వేల రోగ నిర్ధ్దారణ పరీక్షలు ప్రైవేటుకు దీట�