బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు రమావత్వ్రీంద్రకుమార్ కోరారు. దేవరకొండలోని తన నివాసంలో శుక్రవా�
హరితహారంలో భాగంగా సంపద వనాల ఏర్పాటుపై దృష్టిసారించాలని సంబంధిత అధికారులకు సంగా రెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్ నుంచ�
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడు వారాల పాటు ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశారు.
అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న సామాన్యులను దశాబ్దాల నుంచి వేధిస్తున్న పోడు భూముల సమస్య త్వరలోనే ముగియనున్నది. హక్కు పత్రాల జారీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా తయారైంది. పార్టీలో నాయకుల మధ్య రోజురోజుకూ విభేదాలు భగ్గుమంటున్నాయి. కొత్తగా చేరికలేమోగానీ.. ఉన్న నేతల మధ్య సమన్వయం లేక ద్వితీయశ్రేణి నాయకులు తలలుపట్టుకుంట�
రాష్ట్రంలో బీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అంటూ బీరాలు పలికే బీజేపీ.. పరిగెత్తడం అటుంచి కనీసం నడవలేక బొక్కబోర్లా పడింది. పార్టీలో రోజురోజుకూ వర్గపోరు పెరుగుతున్నది.
Minister Dayakar Rao | ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం న�