అభివృద్ధి చెందిన దేశాలు పర్యావరణ పరిరక్షణ వైపు మొగ్గు చూపుతుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ డాక్టర్ వీ బాలకిష్టారెడ్డ�
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పీజీఈసెట్-25 ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఇటీవలే తుది కీ ని విడుదల చేసిన తెలంగాణ ఉన్�
‘సీట్లు ఎక్కువ.. చేరే వారు తక్కువ. ఏటా 50శాతంలోపే అడ్మిషన్లు. 50కిపైగా కాలేజీల్లో సున్నా అడ్మిషన్లు’ వాస్తవ పరిస్థితులిలా ఉంటే డిగ్రీ ఫస్టియర్ అడ్మిషన్ల విషయంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో వివాదాస్పద న�
విద్యార్థి దశలోనే సైబర్ మోసాలపై అవగాహన కల్పిచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. ‘సైబర్ సోల్జర్స్' పేరుతో ప్రత్యేక సైన్యాన్ని తయారుచేయనున్నది.
తెలంగాణ ఉన్నత విద్యామండలిలో ప్రభుత్వం విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించింది. 35 మంది విద్యార్థులను ఎంపికచేసింది. వీరిలో ఇంజినీరింగ్, డిగ్రీ కాలేజీల విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థులకు ఆన్
రాష్ట్రంలోని యూనివర్సిటీలు బోధనా సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత, నిధుల లేమితో నిర్వీర్యమవుతున్నాయి. ఒకప్పుడు దేశంలో ఒక వెలుగు వెలిగిన మన వి
ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి కొత్త సంప్రదాయానికి తెరలేపింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్సెట్ కన్వీనర్గా ఫిజిక్స్�
ఉన్నతవిద్య కరిక్యులాన్ని సమగ్రంగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇందుకు కసరత్తును వేగవంతం చేసింది. పరిశ్రమలు ఆశించిన నైపుణ్యాలను సిలబస్లో అంతర్భాగం చేసేందుకు ప్రయత్నాలన�