ఆకుపచ్చని అడవులు ఎరుపెక్కుతున్నాయ్. గుట్టల నడుమ తుపాకులు గర్జిస్తున్నాయ్. ఉనికిని కాపాడుకోవడానికి మావోయిస్టులు పోరాడుతుంటే.. అసలు మావోయిస్టు అనే మాటే లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్�
తెలంగాణ-చత్తీస్గఢ్ సరిహద్దులో ఉన్న కర్రెగుట్టల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలానికి చెందిన మావోయిస్టు నేత సాదపల్లి చందూ అలియాస్ రవి(25) మృతి చెందాడు.
మావోయిస్టుల ఏరివేతలో భాగంగా తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహ ద్దు రాష్ర్టాల్లోని కర్రెగుట్టల్లో 21 రోజులు గా కొనసాగుతున్న ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడినట్టు తెలుస్తున్నది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు బీజాపూర్ జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య బుధవారం జరిగిన భీకరపోరులో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. బీజాపూర్ జిల్లా కర్రెగుట్ట�
రాష్ట్రంలో మావోయిస్టుల ఉనికి పూర్తిగా తగ్గినప్పటికీ పోలీసులు మాత్రం రాష్ట్ర సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మరింత నిఘా పెంచారు.
తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో ఘటన ములుగు, జనవరి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా, ఓ గ్రేహౌం �