TRS Party | తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించిన పార్టీగా టీఆర్ఎస్ నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ వర్క�
TRS Party | హైదరాబాద్ : ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను 17న విడుదల చేస్తామ
సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ టీజీవో ఆధ్వర్యంలో ఘనంగా పూల పండుగ ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ సంబురాలు హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుక
TRS Party | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 23వ
రేవంత్ది ఓ డ్రామా కంపెనీ : వంటేరు ప్రతాప్రెడ్డి | రేవంత్రెడ్డిది ఓ డ్రామా కంపెనీ అని, జైకొట్టే వాళ్లు.. విసిల్ వేసే వాళ్లు ఆయన మనుషులే ఉంటారని రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ (FDC) �
CM KCR | ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో పర్యటించారు. 2వ తేదీన ఢిల్లీలోని వసంత్ విహార్లో తెలంగాణ భవన్కు సీఎ�
నెలాఖరుకల్లా సంస్థాగత నిర్మాణం పూర్తి ఎవ్వర్నీ ఇడిసిపెట్టం.. బరాబర్ జవాబు చెప్తం పేరుకు ఢిల్లీ పార్టీలు.. చేసేది చిల్లర రాజకీయాలు ప్రజాశీర్వాదం ఉన్న టీఆర్ఎస్ను ఏమీ చేయలేరు జీహెచ్ఎంసీలో పార్టీ విస్�
Yadadri Temple | ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన సీఎం కేసీఆర్ యాదాద్రి పుణ్యక్షేత్రం ప్రారంభోత్సవానికి రావాలని ఆయనను ఆహ్వానించారు. అదే విధంగా ఢిల్లీలో తెలంగాణ రాష్ట్రానికి
ఢిల్లీలో తెలంగాణభవన్కు భూమిపూజ వసంత్విహార్లో వేదమంత్రాల హోరు వర్షం పడినా నిరాటంకంగా పూజలు గులాబీ జెండాసాక్షిగా పొంగిన ఆనందం తరలి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు గులాబీమయమైన ఢిల్లీ పుర వీధులు సీఎం కేస�
తెలంగాణ భవన్కు పండుగలా భూమిపూజ పండుగలా తెలంగాణ భవన్ భూమిపూజ రెండుదశాబ్దాల ప్రస్థానంలో చారిత్రక ఘట్టం 14 ఏండ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధి సాధించాం టీఆర్ఎస్ వర్కింగ�
Telangana Bhavan | 2001లో ఒక్క అడుగుతో ప్రారంభమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం.. ఈ 20 ఏండ్లలో అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ నగరం నడిబొడ్డుకు చేరింది. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి భూమి పూజ చేయడం గర్వంగ�