హైదరాబాద్ : ఆసరా పెన్షన్ల కోసం రాష్ర్ట ప్రభుత్వం రూ. 11 వేల 724 కోట్ల 70 లక్షలు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చేది కేవలం సంవత్సరానికి రూ. 210 కోట్లు మాత్రమే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్�
హైదరాబాద్ : పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యా పథకం అద్భుతమని సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శనివారం అసెంబ్లీలో ఓవర్సీస్�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా నర్సంపేట్ – కొత్తగూడ రోడ్డు పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ రోడ్డు ర
హైదరాబాద్ : ఎలక్ర్టానిక్ తయారీ రంగంలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో 3 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. శాసనస�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. 6 ప్రశ్నోత్తరాల
ఏడేండ్లలోనే ఏడుపదుల వయస్సున్న రాష్ర్టాలతో పోటీ సకల వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముందుకు తెలంగాణకు జాతీయ, అంతర్జాతీయ ప్రశంసలు దేశానికే ఆదర్శంగా మన పథకాలు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు తెలం�
మానవీయకోణంలో బడ్జెట్ కేటాయింపులు పోలీస్స్టేషన్లు,యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు ఆర్టీసీని ఆదుకొనేందుకు రూ.3 వేల కోట్లు ఆసరా పెన్షన్ పథకానికి భారీగా నిధుల పెంపు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ప్రాంత కష్ట�
రూ. 30 కోట్లు కేటాయింపు హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, విశ్వవిద్యాలయాల్లో మహిళా సిబ్బంది సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున షీ టాయిలెట్లను నిర్మించను�
హైదరాబాద్ : రాష్ట్రంలోని మహిళలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఇప్పటికే షీ టాయిలెట్లు నిర్మించిన విషయం విదితమే. ఇప్పుడు కొత్తగా పోలీసు స్టేషన్లు, అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లను ని�
హైదరాబాద్ : గత ఎన్నికల సందర్భంగా రూ. లక్ష లోపు రుణాలున్న రైతులకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టి