రైతులకు వరం ధరణి: వేములధరణి పోర్టల్ రైతులకు వర మని, దానిలో ఇంకా మాడ్యూల్స్ రావా ల్సి ఉన్నదని, వాటిని త్వరలోనే జత చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పా రు. భూ రికార్డ
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడుతూ.. రెండ�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాస�
హైదరాబాద్ : మార్కెట్లను రద్దు చేస్తే రైతులకు ఇబ్బందులు ఏర్పడుతాయి అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో వ్యవసాయ పద్దులపై ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడారు. ఈ �
హైదరాబాద్ : నేర పరిశోధనలో తెలంగాణ పోలీసులు బెస్ట్ అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తెలిపారు. పోలీసు శాఖ పద్దులపై శాసనసభలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడారు. ప్రపంచ చిత్ర పటంలోనే తెలం�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత మహిళల గౌరవం పెంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. శాసనసభలో స్ర్తీ శిశు సంక్షేమ శాఖ, �
హైదరాబాద్ : శాసనసభలో పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్లోని దర్గా హజ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చ�