హైదరాబాద్ : తండాలను గ్రామ పంచాయతీలు చేయాలన్న గిరిజనుల జీవిత కాల, ఆశ, ఆకాంక్షను నెరవేర్చి 9 వేల గ్రామ పంచాయతీలను 12వేలకు పెంచి ఆ గ్రామ పంచాయితీల అభివృద్ధికి జనాభా దామాషా ప్రకారం నిధులు ఇస్తూ…500 జనాభా కన్న తక�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పామాయిల్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం రాష్ర్టంలో పామాయిల్ సాగు విస్తీర్ణ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా గ్రామపంచాయతీల అభివృద్ధిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ.. కేంద్రంపై సెటైర్లు వేశారు. దేశంలో ఉ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయ యాంత్రీకరణకు సంబంధించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ యాంత్రీకరణలో
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎనిమిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను ఉదయం 10 గంటలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్
రైతులకు వరం ధరణి: వేములధరణి పోర్టల్ రైతులకు వర మని, దానిలో ఇంకా మాడ్యూల్స్ రావా ల్సి ఉన్నదని, వాటిని త్వరలోనే జత చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి చెప్పా రు. భూ రికార్డ
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అర్హులందరికీ గొర్రెల యూనిట్లు పంపిణీ చేస్తామని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మాట్లాడుతూ.. రెండ�
హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 204 మైనార్టీ పాఠశాలల్లో ఇప్పటివరకు 83 స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసినట్టు సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. మంగళవారం శాస�