హైదరాబాద్ : శాసనసభలో పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ గ్రామం పహాడీ షరీఫ్లోని దర్గా హజ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చ�
పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు ఎన్నికల హామీని నెరవేర్చిన సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెంపు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులకూ వర్తింపు.. ఆరున్నరేండ్లలో 73% పెంపు 9,17,797
హైదరాబాద్ : రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేస్తామని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా హరీష్ రావు మాట్లాడారు. ఉస్మానియా
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలకు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్ జిల్ల�
హైదరాబాద్ : హరితహారం కార్యక్రమం వల్ల తెలంగాణలో అటవీ శాతం 3.67% పెరిగిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 217.406 కోట్ల మొక్కలు నాటామని తెలిపారు. శాసనసభ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్ఎస్)పై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ర్టంలో ఉద్యోగులకు, వారి కుటుంబ