హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రైతు వేదికల నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,596 రై�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి �
రాష్ట్రంలో క్రీడలను, క్రీడాకారులను, కోచ్లను ప్రోత్సహించేలా త్వర లో క్రీడా పాలసీని ఆవిష్కరిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప
పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానాలు: మంత్రి ఈటలహైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ)ః రాష్ట్రంలోని పెద్ద నగరాల్లో బస్తీ దవాఖానలు ఏర్పాటుచేయాలన్న అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని వైద్యారోగ్యశాఖమంత్రి ఈ�
టీఆర్ఎస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచుతామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం ఇప్పుడు నిజరూపం దాల్చింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 61 సంవత్సర�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో పౌరుడే కేంద్రంగా పురపాలక శాఖలో నవీనమైన ఆలోచనలు తీసుకొస్తూ కొత్త పురపాలక చట్టాన్ని ఇదే సభలో ఆమోదించుకున్నాం. గుణాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నామ
హైదరాబాద్ : మన రాష్ర్టంలో పేద వర్గాలకు పూర్తి స్థాయిలో నాణ్యమైన వైద్యం అందుతుందని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. శాసనసభలో వైద్యారోగ్య శాఖ పద్దులపై ఎమ్