హైదరాబాద్: తెలంగాణ శాసన సభ, శాసన మండలిని ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ సభలను ప్రొరోగ్ చేస్తూ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. నిబంధనల ప్రకారం ఆరు నెలల్లోగ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత రైతులకు పాడి పశువుల పంపిణీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కొప్పుల ఈశ్వర్ సమాధానం ఇచ్చారు. ఎస్సీ కార్పొర�
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సెక్రటేరియట్లో కొత్త మసీదు నిర్మాణంపై ఎంఐఎం సభ్యులు అడిగిన ప్రశ్నలకు రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. సెక
హైదరాబాద్ : శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎకో టూరిజంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చారు. రాష్ర్ట వ్యాప్తంగా 15 ఎకో టూరిజం పార్కులు అభివృద్ధి
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగి�