దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తికి మార్గదర్శిగా నిలిచారని సిద్ధిపేట ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. కేసీఆర్ హ యాంలో పోరాట యోధులకు సముచిత స్థ�
దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ పోరాటానికి తొలి అమర వీరుడిగా నిలిచి, ఆయన త్యాగం ప్రజల్లో స్వేచ్ఛా భావాన్ని, సమానత్వం కోసం పోరాడే స్ఫూర్తిని నింపిందని, ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి మార్గదర్శకంగా నిలుస్త
జనగామ దగ్గర ఒకప్పుడు ‘అన్నలకు’ బలమైన కేంద్రంగా ఉండిన గ్రామం ఒకటుంది. అక్కడ దాదాపు 90 ఏండ్లకు చేరిన వృద్ధుడు ఒకాయన ఉన్నాడు. నక్సలైట్లకు సంబంధించిన పరిణామాలను చూస్తూ ఆయన, ‘అన్నల అవతారం’ ఇక ముగిసిపోయిందన్నా�
తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు, దొరల దురాగతాలను ఎదిరించిన గొప్ప వీరుడు దొడ్డి కొమురయ్య అని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో దొడ్డి కొమ�
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దామని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎం.గిరి అన్నారు. సోమవారం బోనకల్లు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపం దగ్గర ఎర్ర జెం
మెరిసే విప్లవ ధ్రువతార.. దొ రల పెత్తనాన్ని ఎదురించిన ధీశాలి. రజాకార్లను తరిమికొట్టిన వీర వనిత.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి దారి చూపిన వీరమాత.. ఆమే చాకలి ఐలమ్మ అలియాస్ చిట్యాల ఐలమ్మ. సాయుధ పోరాటానికి ఆ�
Suravaram | తెలంగాణ సాయుధ పోరాటం(Telangana armed struggle)చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని సీపీఐ మాజీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి(Suravaram Sudhakar Reddy) అన్నారు.
తెలంగాణలో 1946లో ఉవ్వెత్తున లేచిన దోపిడీ వ్యతిరేక ఉద్యమజ్వాల ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ ఉద్యమానికి కమ్యూనిస్టులు అండగా నిలిచారు. ఈ ఉద్యమానికి ‘తెలంగాణా రైతాంగ పోరాటం’ అనే పేరూ ఉంది. ఈ తెలంగాణ పోరాటంల�