ఆర్థిక అస్థిరత, పెరుగుతున్న కృత్రిమ మేధ(ఏఐ) వినియోగం వల్ల టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు తాజాగా మరోసారి వందల మంది ఉద్యోగులను ఇంట�
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ విధానాలతో ఇండియాతో పాటు హైదరాబాద్లో ఐటీ రంగానికి వచ్చే నష్టమేమీ లేదని టెక్నోజెన్ సీఈవో లాక్స్ చేపూరి అభిప్రాయపడ్డారు. అమెరికా చైనాపై విధిస్తున్న ప్రతీకార సుంకాల�
Mass layoffs | కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం సంకేతాల నేపథ్యంలో దాదాపు అన్ని సంస్థలు (tech industry) తమ ఉద్యోగుల్ని ఎడాపెడా పీకేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే పలు సంస్థలు ఏకంగ�
టెక్ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపుల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు 1,30,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయారు. గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఈ లేఆఫ్ల ట్రెండ్ ఇప్పట్లో నెమ్మదించే�