ఐసీడీఎస్ను నిర్వీర్యం చేసే పీఎంశ్రీ పథకాన్ని, మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను వెంటనే రద్దు చేయాలి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయకుండా ఆపాలి. అంగన�
ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తానని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎంఎల్సీ స్వతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ హామీ ఇచ్చా�
ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయ�
మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (పీఎంటీఏ-టీఎస్) రాష్ట�
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం టీటీజేఏసీ చైర్మన్ శ్రీపాల్రెడ్డి ఆధ్వర్యంలో సలహాదారును కలిసి సమస్యలు పరిష్కరిం�