హైదరాబాద్లో ఇటీవల డీఎస్సీ టీచర్ల భర్తీలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర ఉపాధ్యాయులను కేటాయించకపోవడం.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం చేశారు. పాఠశాలలో ఉన్�
అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ర్టానికి చెందిన పింగిలి శ్రీపాల్రెడ్డి ఎన్నికయ్యారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనను ఆది, సోమవారాల్లో జ�
అమరావతి: స్టీరింగ్ కమిటీ నేతలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాన్ని ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారంటూ మండిపడుతున్నాయి. అంతేకాకుండా ఏపీ ఎన్జీఒ కార్యాలయం వద్ద ఉన్న బండి శ్రీనివాసరావు