గోదావరి కావేరి రివర్ లింక్ ప్రాజెక్టుపై 22న ఎన్డబ్ల్యూడీఏ (నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ) టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేరకు బేసిన్లోని అన్ని రాష్ర్టాలకు సమాచారమిచ్చ
ఛత్తీస్గఢ్ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటని ఎన్డబ్ల్యూడీఏ అధికారులను టాస్క్ఫోర్స్ కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టె�
వర్షాకాలం పంటల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలో నకిలీ విత్తన కంపెనీలపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈమేరకు రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి నేతృత్వంలో జిల్లాలో రెండు టాస్క్ఫోర్స్
అనాథలు, బాల కార్మికుల గుర్తింపునకు శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఆపరేషన్ ముస్కాన్-10 పేరిట పిల్లల భవిత వారి భరోసాకు ఈ నెల చివరి వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నది.
మాదిగల చిరకాల కోరిక, న్యాయమైన వర్గీకరణ డిమాండ్ను పదేండ్లుగా పట్టించుకోని బీజేపీ.. ఎన్నికల్లో లబ్ధి కోసమే టాస్క్ఫోర్స్ కమిటీ అంటూ కొత్త నాటకానికి తెరలేపిందని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగప�