న్యూఢిల్లీ, జూలై 22: ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న ఆఖరు తేదీని పొడిగించే ఉద్దేశం ఏమీలేదని రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. ఈ నెల 31తో 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ రిటర్న్స్ ఫైలింగ్�
2021-22లో రూ.27 లక్షల కోట్లు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయికి చేరుకున్నా యి. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 27.07 లక్షల కోట్ల మేర పన్నులు వసూలైనట్లు రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బ�
క్యాపిటల్ గెయిన్స్పై కేంద్ర రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ ముంబై, ఫిబ్రవరి 9: స్థిరాస్తి, షేర్లు, బాండ్లపై ప్రస్తుతం అమలవుతున్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ను సరళీకరించనున్నట్టు కేంద్ర రెవిన్యూ
రెవెన్యూశాఖ కార్యదర్శిగా తరుణ్ బజాజ్ | కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తరుణ్ బజాజ్.. రెవెన్యూశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు.