టీ20 లీగ్ తొలి సీజన్ లో రంగారెడ్డి రైజర్స్ జట్టు.. రంజీ క్రికెటర్ తనయ్ త్యాగరాజన్ కెప్టెన్సీలో బరిలోకి దిగనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఉప్పల్ స్టేడియంలో జరిగే మెగా లీగ్ కోసం బలమైన జట్టును సిద్ధం చేసుక�
దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్-బీలో ఉన్న హైదరాబాద్.. ఉప్పల్లో పుదుచ్చేరితో జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో బరోడాతో ప్రారంభమైన రెండో మ్యాచ్లో హైదరాబాద్ 197 పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టులో జావేద్ అలీ (90 బంతుల్లో 65), తనయ్ త్యాగరాజన్ (51) మినహా మ
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ రెండో మ్యాచ్లో హైదరాబాద్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొటుంది. బెంగాల్తో జరుగుతున్న పోరులో లక్ష్యం పెద్దది కాకపోయినా.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిం�