తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) పథకం పేదోడికి కలగానే మిగులుతుంది. పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చాలని ఓ మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇం�
Ram Gopal Varma | రీసెంట్గా సత్య సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప్రేక్షకుల నమ్మకాన్ని కోల్పోయానని.. ఇక నుంచి తన స్థాయి ప్రమాణాలతో సినిమాలు చేస్తానని ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) ప్రతిజ్ఞ చే�
పరిగి మార్కెట్లో వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను దోచుకుంటున్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. రైతులకు దన్నుగా నిలిచి వారు తెచ్చిన వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధర వచ్చేలా చూడాల్సిన మార్కెటింగ్ శాఖ �
గత కొంతకాలంగా తాను తీస్తున్న సినిమాల పట్ల ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్వర్మ ఇటీవల తన సోషల్మీడియా పోస్ట్లో పశ్చాత్తాపం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ‘సత్య’ సినిమా చూసినప్పుడు కన్నీళ్లొచ్చాయని, తాను ప
చిన్న జ్వరం వచ్చి ఏ ప్రైవేట్లో దవాఖానకు వెళ్లినా వైద్యులు రకరకాల పరీక్షల పేరుతో డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపుతుండగా, ఇదే అదనుగా ఆయా సెంటర్ల నిర్వాహకులు ఒక్కో పరీక్ష నిర్ధారణకు వేలకు వేల ఫీజులు గుంజుత�
అన్నదాతలకు దక్కాల్సిన లాభాలు రైస్మిల్లర్ల పాలవుతున్నాయి. సన్నరకం వడ్లు వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. మిల్లర్లు సిండికేట్గా మారి రైతులకు మద్దతు ధర దక్కకుండా నిలువు దోపిడీ చేస్తున్నారు. సన్నర�
ఛత్తీస్గఢ్లో అక్రమ మద్యం అమ్మకాల కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తున్నది. కాంగ్రెస్ నేత రాయ్పూర్ మేయర్ ఎయాజ్ దేబర్ సోదరుడు అన్వర్, ఐఏఎస్ అధికారి అనిల్ తుటేజా మద్యం సిండికేట్లో కీలకప్రాత పోషించ�