దేశంలో పెచ్చరిల్లుతున్న అవినీతి, అన్యాయం, అప్రజాస్వామిక, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య, వామపక్షవాదులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్పాషా పిలుపునిచ్చారు. ఒక ర�
మోదీ ఫాసిస్టు విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి కల్పించని పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్పాషా పిలుపునిచ్చారు.
అమిత్ షా కేంద్రమంత్రిలా కాకుండా ఓ ముఠానాయకుడిలా తెలంగాణకు వచ్చినట్టుందని, తన ముఠాలో ఎవరికి ఇబ్బంది కలిగినా ఊరుకోమనే తరహాలో ప్రసంగించటమే ఇందుకు నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరా�
దేశాన్ని కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న నరేంద్రమోదీకి దేశాన్ని పాలించే నైతిక హక్కు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కే నారాయణ, సయ్యద్ అజీజ్పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వ�
ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఎలా కూలగొట్టాలనే అంశంపైనే మోదీ సర్కార్ దృష్టి సారించిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు.