హీరో సుమంత్ కొత్త సినిమాకు ‘మహేంద్రగిరి వారాహి’ అనే పేరును ఖరారు చేశారు. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కాలిపు మధు, ఎం.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగర్లపూడి సంతోశ్ దర్శకుడు.
CM KCR | హైదరాబాద్ : చందానగర్లోని వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ స్వరూపా నందేంద్ర సరస్వతి స్వామి వారి
Dollar Seshadri | డాలర్ శేషాద్రి హఠాన్మరణం హృదయాన్ని కలచివేసిందని విశాఖ శారదా పీఠం పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. నిత్యం వేంకటేశ్వర స్వామి పాదాల చెంత జీవించిన అదృష్టం
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు పాల్గొన్నారు. ఊరుఊరికో జమ్మిచెట్టు- గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమంలో భాగంగా విజయదశమి పర్వ�
అమరావతి : విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర, శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వాములు రిషికేశ్ బయల్దేరి వెళ్ళారు. శనివారం విశాఖ విమానాశ్రయం నుండి డెహ్రాడూన్ బయలుదేరారు. అక