దేశంలో స్వచ్ఛభారత్ వంటి పథకాలను అమలు చేస్తూ ప్రచారం చేసుకుంటున్న కేంద్ర ప్రభుత్వం.. నిత్యం గ్రామాలు, పట్టణాలను శుభ్రం చేస్తూ స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలుగా తీర్చిదిద్దుతున్న పారిశుధ్య కార్మికులను పట్టిం
పారిశుధ్య కార్మికులను ప్రభుత్వం పర్మినెంట్ చేసి స్వచ్ఛభారత్కు ప్రతిరూపమైన కార్మికులను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. స
ఏ దేశమైనా అభివృద్ధి సాధించాలంటే విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ దేశాలన్ని గుర్తించాయి. ఆ దిశలోనే ముందుకుసాగుతున్నాయి. కానీ, మన దేశంలో మాత్రం పాలకులు ఓట్లు దండుకునే పథకాలకే ప్రాధాన్యం ఇవ్
Swachh Bharat | స్వచ్ఛ భారత్ అవార్డులో మరోసారి తెలంగాణ సత్తాచాటింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో కేంద్రం ప్రభుత్వం ప్రతి మూడు నెలలకోసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో రెండు వేర్వేర�
దేశం స్వచ్ఛంగా మారాలంటే మరుగుదొడ్ల పాత్ర ముఖ్యం. గతంలో ఇంట్లో మరు గుదొడ్లు లేక బహిర్భూమికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకునేవారు. తద్వారా మహిళలు అత్యంత ఇబ్బందులకు గురయ్యేవారు.
Swachh Bharat mission | స్వచ్ఛభారత్ మిషన్లో అవార్డుల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలిచింది. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల కేటగిరిలో
సక్సెస్ దిశగా స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మంగళవారం నాటికి సిటిజన్ ఫీడ్బ్యాక్ రెండవ స్థానంలో నగరం 9,02,750 ఓట్లతో మొదటి స్థానంలో అహ్మదాబాద్ పౌర స్పందనలో మొదటి ఐదు నగరాలకు మార్కులు నేటితో సర్వే ప్రక్రియ పూర