ఆకస్మికంగా పరిశీలించిన ఎంజీయూ వీసీ ప్రొ. గోపాల్రెడ్డ రామగిరి: తెలంగాణలోని బీఈడీ రెండేళ్ల కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎడ్సెట్ -2021 ప్రవేశ పరీక్ష తొలి రోజు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. పరీ
పాలకవీడు: మండలంలోని శూన్యపహాడ్ గ్రామంలో భార్యా కాపురానికి రావడం లేదని మనస్ధాపంతో రమావత్ నరేశ్ (28) ఆత్మహత్య చేసు కున్నాడు. ఎస్ఐ నరేశ్ సోమవారం విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం రమావత్ నరేశ్ అదే గ్రామానికి
10 ఎకరాల భూమిని ప్రయోగశాలగా మార్చిన ఎం.టెక్ యువకుడు 7 ఎకరాల్లో 5 రకాల వరి వంగడాలు.. ఎకరంలో కూరగాయలు.. మరో ఎకరంలో చేపల చెరువు ఇప్పటివరకు ఫెస్టిసైడ్స్ పిచికారీ చేసింది లేవు సెమీ ఆర్గానిక్ సాగుతో మంచి ఫలితాలు సా�
మేళ్లచెర్వు: ఆ తండా రెండేండ్ల క్రితం వరకూ కందిబండ గ్రామపంచాయతీలో ఓ వార్డు. సమస్యలు చెప్పుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరం వున్న పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. తీరా వచ్చాక అక్కడ ప్రజాప్రతినిధి, పంచ
సూర్యాపేట టౌన్: సంతోషిమాతా దేవాలయంలో జరిగిన సంతోషిమాతా జన్మదిన వేడుకల్లో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సహకారంతో ఆలయ పాలక మండలి తయారు చేయించిన �
కోదాడ రూరల్: రాష్ట్రంలోని దళితుల ఆత్మ గౌరవం పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్సార్ దళిబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని టీఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి చింతా బాబుమాదిగ అన్నారు. ఆదివారం కోదాడ పట్టణ�
అభివృద్ధిలో రామన్నగూడెం పరుగులు రూ.22 లక్షల వ్యయంతో రైతువేదిక భవనం నిర్మాణం వినియోగంలోకి వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లె ప్రకృతివనం కొత్త గ్రామపంచాయితీ ఏర్పాటుతో అభివృద్ధిలో ఆవాసగ్రామాలు పరుగులు అర్
వానకాలం పంట ప్రణాళిక సిద్ధం ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 18,42,892 ఎకరాల్లో సాగు అంచనా గతేడాది కంటే పెరుగనున్న పంటల విస్తీర్ణం నల్లగొండలో అధికంగా పత్త�
మధ్యాహ్నం 3 గంటలకు ముహూర్తం ముందుగా కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికఎన్నికల పరిశీలకులుగా వాకాటి కరుణ టీఆర్ఎస్ పార్టీ పరిశీలకుడిగా తక్కెళ్లపల్లి నల్లగొండ ప్రతినిధి, మ
బావిలో పడి బాలుడు మృతి తిరుమలగిరిలో విషాదం తిరుమలగిరి, మే 5 : ఉడుతల వేట బాలుడి ప్రాణం తీసింది. ఈ సంఘటన తిరుమలగిరి మున్సిపాలిటీలోని సుందరయ్య కాలనీలో జరిగింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర�