కొందరు అక్రమార్కులు ఏకంగా చెరువు శిఖాన్నే స్వాహా చేశారు. పక్కనే ఉన్న సర్వే నంబర్తో రిజిస్ట్రేషన్ చేయించి, పట్టా భూమిగా మార్చి, ప్లాట్లు చేసి ఎంచక్కా అమ్మకానికి పెట్టారు.
శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి ఎడ్లవానికుంట ఆక్రమణకు జీహెచ్ఎంసీ అడ్డుకట్ట వేసింది. 5.3 ఎకరాల ఎఫ్టీఎల్ విస్తీర్ణంలో ఉన్న చెరువు స్థలాన్ని కొందరు పట్టేదారులు ఆక్రమించేందుకు ప్రయత్నించారు.
రైతులు పండించిన పంటను మార్కెట్లో ఇబ్బందులు లేకుండా అమ్ముకునేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తున్నది. గ్రామాల్లో ఏ రైతు, ఏ సర్వే నంబర్లో, ఏ పంట వేశాడో అనే వివ
స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు.
నానక్రాంగూడ 149 సర్వేనెంబర్లో జీవో 59ను అడ్డుపెట్టుకొని జరిగిన అవకతవకల్లో ప్రధాన సూత్రధారి గోపన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు పీ.సురేందర్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన�
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అభ్యంతరం లేని భూముల క్రమబద్దీకరణకు జారీ చేసిన జీవో నెం 59క్రింద నిబంధనలకు విరుద్దంగా,