ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా పేర్కొన్నారు. అందుకని టీచర్లందరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ క్రమంలో డీఈవోలు, ఎంఈవోలు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్య�
Minister Jupally Krishna rao | టూరిజం ప్లాజా హోటల్స్లో పరిశుభ్రత పాటించాలని, ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు.
Collector inspections | ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మంగళవారం బాల్కొండ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ �
Inspection | నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షల నిర్వహణను జిల్లా ఇంటర్మిడియట్ విద్యాధికారి రవికుమార్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో ఏ సమయంలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తానని, వసతి గృహాల్లో ఎలాంటి సమస్యలు కనిపించినా చర్యలు ఉంటాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ హెచ్చరించారు.
పాతబస్తీలోని ఆసిఫ్నగర్, కుల్సుంపురా డివిజన్లో మూడు రోజులుగా జరుగుతున్న హత్యలు, నేరాల నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఆయా ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు.
మంత్రి జగదీష్ రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమాన్ని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు.