Tirumala | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో ధనుర్మాసం కీలకమైంది. ఈ నెల 16 నుంచి ధర్మాసం ప్రారంభం కానున్నది. ఆ రోజు ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు మొదలవనున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి హెచ్డీ కుమారస్వామి (Kumaraswamy) తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన శనివారం ఉదయం సుప్రభాత సేవ సమయంలో శ్రీవారిని ద�
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న తలసాని.. శనివారం తెల్లవారుజామున సుప్రభ�
Suprabhata Seva | పవిత్రమైన ధనుర్మాసం ఆదివారం ముగియడంతో సోమవారం ఉదయం తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ( Suprabatha Seva) నఃప్రారంభమైంది.
Suprabhata Seva | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 15 నుంచి సుప్రభాత సేవ పునః ప్రారంభం కానున్నది. ధనుర్మాసం ఆదివారంతో ముగియనున్నది. గత ఏడాది డిసెంబర్ 17న తెల్లవారుజామున 12.34 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభయ్యాయి.
Tirumala | ధనుర్మాసం ఘడియలు ఈనెల 14న ముగుస్తున్నాయని, జనవరి 15 నుంచి తిరుమల(Tirumala) లో సుప్రభాత సేవ(Suprabatha) లు పునఃప్రారంభం అవుతాయని టీటీడీ అర్చకులు వెల్లడించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి సుప్రభాత సేవ అత్యంత వైభవంగా జరిగింది. శనివారం తెల్లవారుజామున బ్రహ్మి ముహూర్తంలో ఆలయాన్ని తెరిచిన అర్చక బృందం లక్ష్మీనరసింహస్వామివారిని మేల్కొలిపారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా సాగింది. బుధవా రం తెల్లవారుజామున అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మే ల్కొలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.