Supplementary | పదో తగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్లోనూ అమ్మాయిల హవా కొనసాగింది. సప్లిమెంటరీ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన విడుదల చేశారు
పదో తరగతి, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఇంటర్ పరీక్షలకు 3,55,143 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 855 కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారం భం కానున్నాయి. సంగారెడ్డి జిల్లాలో 26 పరీక్షా కేంద్రా లు ఏర్పాటు చేశారు. ఇందులో 13,306 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. మొదటి సంవత్�