మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు ఈ నెల 9 నుంచి ప్రతి రోజు టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో మూడు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
టీఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రత కోసం కోట్లాది రూపాయల వ్యయంతో 51 ఆధునిక బస్సులను కొనుగోలు చేసినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
Minister Gangula | తెలంగాణ ప్రభుత్వం ప్రయాణికుల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ-2 డిపో ఆవరణలో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసిన ఆధున�
భవిష్యత్లో ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మంగళవారం మహబూబ్నగర్ ఆర్టీసీ బస్డిపోకు నూతనంగా కేటాయించిన సూపర్ లగ్జరీ బస్స�
TS RTC | త్వరలోనే హైదరాబాద్ నగరానికి డబుల్ డెక్కర్ బస్సులు రానున్నాయని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్రెడ్డి తెలిపారు. ట్యాంక్బండ్పై శనివారం ఆర్టీసీకి చెందిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రాష్�