RTC MD Sajjanar | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త మల్లికాంతమ్మను సోమవారం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శాలువాతో సత్కరించారు.
వరంగల్ రీజియన్కు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చేశాయి.. తొలిసారి కాలుష్య రహిత సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్ప్రెస్లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే వీటిని రోడ్లపైకి తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్ల�
రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అందించే మిల్లెట్ స్నాక్స్పై విశేష స్పందన వస్తున్నది. అక్టోబరు 16 నుంచి ప్రయాణికులకు ఈ స్నాక్స్ ప్యాకెట్ అందిస్తున్నారు.
సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పట
సుల్తాన్బజార్ : ప్రయాణీకులను తమ గమ్య స్థానాలకు క్షేమంగా చేర వేయడంతో పాటు రద్దీకి అణుగుణంగా నూతన సర్వీస్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బర్కత్పురా డిపో మేనేజర్ వెంకట్రెడ్డి అన్నారు. డిపో