రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఏప్రిల్, మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఐదారు డిగ్రీలు ఎకువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
Black Holes | విశ్వం పరిణామం గురించి ప్రస్తుత అవగాహనను తోసిపుచ్చే నూతన కృష్ణబిలాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆర్ఏసీఎస్ జే0320-35 అనే ప్రకాశవంతమైన, శక్తిమంతమైన ఖగోళ వస్తువు ఊహింపశక్యం కానంత దూరంలో ఉన్నట�
రాష్ట్రంలో రాగల మూడు, నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ సంచాలకురాలు డాక్టర్ నాగరత్న చెప్పారు. తూర్పు, ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని తెలిపారు.