వచ్చే నెల 2నుంచి 22వ తేదీ వరకు జరిగే తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకలను సర్వమతాల పండుగలా నిర్వహించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 25న నిర్వహించే సమావేశాలను విజయవంతం చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
Minister Harish rao | భక్తుల కొంగుబంగారం కొండగట్టు అంజన్నను మంత్రి హరీశ్ రావు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వేకువజామున ఆలయానికి చేరుకున్న మంత్రి హరీశ్ రావుకు అర్చకులు, అధికారులు