పండుగ రోజుల్లో వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే పామాయిల్ ధర 37%, ఆవనూనె 29%, సోయాబీన్, సన్ఫ్లవర్ ఆయిల్ రేట్లు 23% చొప్పున, పల్లి నూనె ధర 2% మేర పెరిగాయి.
పండుగవేళ సామాన్యులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కూరగాయలు, నిత్యవసర వస్తువుల ధరలు భారీగా పెరిగిన ఈ తరుణంలో తక్కువ ధరకే వంటనూనెలను అందించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం పండుగల వేళ ప్రజలకు భారీ షాక్ ఇచ్చింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేసింది. దీంతో సన్ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్పై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానిక�
ఫ్రీడమ్ వంటనూనెల సంస్థ తన వినియోగదారుల కోసం కోత్త ఫ్రీడమ్ క్యాచ్ ద మసాలా’ ప్రమోషనల్ ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్లో భాగంగా లీటర్ రిఫైన్స్ సన్ఫ్లవర్ ఆయిల్ బాటిల్/పౌచ్ కొనుగోలు చేసిన వారికి రూ.
భారత్లో వంటనూనెల ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. రష్యా నుంచి భారీగా సన్ఫ్లవర్ ఆయిల్ కొనేందుకు భారత కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రష్యా నుంచి 45 వేల టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను ఆర్డర్ ఇచ్చినట్లు తెలుస