Sundar Pichai | గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో ఐదు కంపెనీలపై కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, మ�
సమాచార వ్యాప్తిపై ఆంక్షలు: పిచాయ్న్యూఢిల్లీ, జూలై 13: ఇంటర్నెట్పై పలు దేశాలు ఆంక్షలు విధించడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. బలమైన ప్రజాస్వామ్య మూలాలు ఉన్న దేశాలు ఇంటర్నెట్పై జ�
న్యూయార్క్: టెక్ దిగ్గజం గూగుల్ కూడా ఆపిల్ బాట పట్టింది. తన తొలి రిటైల్ స్టోర్ను ప్రారంభించింది. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హార్డ్వేర్ ప్రోడక్ట్స్తో ఈ స్టోర్ను లాంచ్ చేసింది. చెల్సీ ప్రాం�
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ చట్టాలకు లోబడే తాము పనిచేయనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి కొత్త
గూగుల్ ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ విధానం న్యూఢిల్లీ, మే 6: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ పద్ధతిలో ఇక ఆ సం
గూగుల్ సంస్థలో వేధింపులు పెరిగిపోతున్నాయట. తమను ఆదుకోని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు.
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.