గూగుల్ ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ విధానం న్యూఢిల్లీ, మే 6: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ పద్ధతిలో ఇక ఆ సం
గూగుల్ సంస్థలో వేధింపులు పెరిగిపోతున్నాయట. తమను ఆదుకోని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు.
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.