గూగుల్ సంస్థలో వేధింపులు పెరిగిపోతున్నాయట. తమను ఆదుకోని సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్కు బహిరంగ లేఖ రాశారు.
వాషింగ్టన్: అమెరికన్లకు సెర్చింజన్ గూగుల్ తీపి కబురందించింది. ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా 700 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.