తొలి సినిమా ‘డియర్ ఉమ’కు కథానాయికగా, రచయితగా, నిర్మాతగా బహు బాధ్యతలను నిర్వర్తించి, అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు తెలుగమ్మాయి సుమయారెడ్డి. అనంతపురంకి చెందిన ఈ తెలుగందం పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన �
‘కార్పొరేట్ హాస్పిటల్స్లో జరిగే మోసాలను ఈ చిత్రంలో చూపించాం. డాక్టర్స్, పేషెంట్స్కు మధ్య ఉండే వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోతే ఎలాంటి దుష్ఫలితాలు సంభవిస్తాయో తెలియజెపుతున్నాం’ అన్నారు సుమయ రెడ్డి.
తెలుగమ్మాయి సుమయరెడ్డి కథానాయికగా నటిస్తూ నిర్మించిన ఫీల్గుడ్ ఎమోషనల్ లవ్స్టోరీ ‘డియర్ ఉమ’. ఈ సినిమాకు రచయిత కూడా ఆమే కావడం విశేషం. సాయిరాజేష్ మహాదేవ్ దర్శకుడు. ఈ నెల 18న సినిమా విడుదల కానుంది. ఈ వి�
తెలుగమ్మాయిలు కథానాయికలుగా నటించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో.. ఓ తెలుగుమ్మాయి కథకురాలిగా, కథానాయికగా, నిర్మాతగా మూడు బాధ్యతలను నిర్వర్తించడం అంటే సాధారణమైన విషయం కాదు. అందుకే సుమయారెడ్డిని ‘సూపర్' అంటు�
సుమ చిత్ర ఆర్ట్స్ నిర్మిస్తున్న ‘డియర్ ఉమ’ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి నాయకానాయికలుగా నటిస్తున్నారు. సాయిరాజేష్ మహదేవ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి బ
మానవాళికి పచ్చని ప్రకృతిని అందించేందుకు ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం ’గ్రీన్ ఇండియా చాలెంజ్’. ఐదేళ్లుగా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న ఈ కార్యక్రమంలో సినీ తారలు ఉత్సాహంగా �
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని నటి సుమయా రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా