Sugar Exports | భారత్ చక్కెర ఎగుమతులు పెరుగుతున్నాయి. ప్రస్తుత మార్కెటింగ్ సంవత్సరం 2024-25 జూన్ 6 వరకు భారత్ 5.16 లక్షల టన్నుల షుగర్ను ఎగుమతి చేసింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చక్కెర ఎగుమతులపై ఆంక్షలను మరోసారి పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, మిగతా షరతుల్లో ఎలాంటి మార్పు లేదని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్�
బాస్మతీయేతర తెల్ల బియ్యం, ఉల్లిగడ్డ ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. తాజాగా చక్కెర ఎగుమతులను (Sugar exports) కూడా నిలిపివేయాలని (Ban) నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే తదుపరి సీజన్లో చక్కెర ఎగుమతులను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది దేశంలో చెరుకు దిగుబడులు తగ్గుతాయన్న అంచనాలే ఇందుకు కార�
చక్కెర ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. కోటా ప్రాతిపదికన వచ్చే ఏడాది మే 31 వరకు 60 లక్షల టన్నుల చక్కెర ఎగుమతికి అనుమతి ఇస్తున్నట్టు ఆహార మంత్రి త్వ శాఖ శనివా రం నోటిఫికేషన్ విడుదల చేసిం�
ఇటీవల గోధుమల ఎగుమతులను నిషేధించిన కేంద్రం తాజాగా చక్కెర ఎగుమతులపై కూడా పరిమితులు విధించింది. సెప్టెంబర్తో ముగియనున్న ప్రస్తుత మార్కెటింగ్ ఏడాదిలో చక్కెర ఎగుమతులను కోటి టన్నుల వరకు మాత్రమే పరిమితం చ�