కంటెయినర్లో ఎడ్లను అక్రమంగా రవాణా చేస్తుండగా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం.. తమిళనా
మక్కజొన్న సొప్ప కాలుస్తుండగా పొగతో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం వరంగల్ జిల్లా సంగెం మండలం కాట్రపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. సంగెం మండలం కాట్రపల్లికి చెందిన గాయపు భగ�
die of suffocation | చలిని తట్టుకునేందుకు రాత్రి పడుకునే ముందు ఇంట్లో చలి మంటలు వేసుకున్నారు. అయితే ఆ పొగ వల్ల ఊపిరాడక ఆరుగురు మరణించారు. (die of suffocation) దేశ రాజధాని ఢిల్లీలోని రెండు ప్రాంతాల్లో ఈ సంఘటనలు జరిగింది.
రాజస్థాన్లోని (Rajasthan) భిల్వారా (Bhilwara) జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. తమ కుమారుడితో కలిసి హోలీ ఆడిన దంపతులు.. స్నానానికని వెళ్లి బాత్రూమ్లో ఊపిరాడక (Suffocation) చనిపోయారు.
బెంగళూరు : కర్నాటకలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. ఫిష్ ప్రాసెసింగ్ యూనిట్ ఊపిరాడక ఐదుగురు కూలీలు దుర్మరణం చెందారు. ఈ ఘటన మంగళూరులో ఆదివారం రాత్రి జరిగింది. మంగళూరు పోలీస్ కమిషనర్ శశికుమార్ తెలిపి�