Sanjay Singh | తన భార్య అనితా సింగ్ ఢిల్లీలో ఓటరు కాదన్న బీజేపీ నేతలపై ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు. ఆమె ఓటు తొలగించేందుకు ప్రయత్నిస్తున్న వారిపై పరువునష్టం దావా వేస్తానని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Rimi Sen: ల్యాండ్ రోవర్కు రిపేర్లు చేయించలేక.. సినీ నటి రిమి సేన్ తీవ్ర మానసిక వేదనకు గురైంది. ఈ నేపథ్యంలో ఆమె ఆ కారు కంపెనీపై నష్టపరిహారం కేసు దాఖలు చేసింది. 50 కోట్లు డిమాండ్ చేస్తూ కేసు బుక్ చేసిం
పరారీ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజాగా మరో కేసు నమోదు చేసింది. కెనరా బ్యాంక్ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంను రూ.55.27 కోట్లు మోసం చేశాడన్నదానిపై ఎఫ్ఐఆర్ దాఖలైనట్
వడ్డీ రేటులో తేడా చేసిన ఓ ఫైనాన్స్ సంస్థ చర్యలను వినియోగదారుల కమిషన్ తప్పుపట్టింది. బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. మూసాపేట బాలాజీనగర్కు చెందిన యశ్వంత్కుమార్�
నటుడిని మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రోడ్ నం. 8లో నివాసముంటున్న సాయికిరణ్ను నిర్మాత జాన్బాబు మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థలో సభ్యుడి
డెహ్రాడూన్: ఏడాదిలో పిల్లల్ని కనండి లేదా పరిహారంగా రూ.5 కోట్లు చెల్లించండి అని కుమారుడు, కోడలికి వృద్ధ దంపతులు అల్టిమేటమ్ జారీ చేశారు. ఈ మేరకు వారు కోర్టును ఆశ్రయించారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్కు చె�