రెండు ప్రతిష్టాత్మక టోర్నీల కోసం భారత పురుషుల, మహిళల జట్లు సిద్ధమయ్యాయి. యూఈఏ వేదికగా ఆసియా కప్ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమ్ఇండియాను ఎంపిక చేస్తే..స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్నకు హ�
ఇంగ్లండ్తో సిరీస్ను 2-2తో సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తూ తడబాటుకు గురైంది. టాస్ గెలిచి పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న ఇంగ్లండ్ పేసర్�
ఎడ్జ్బాస్టన్లో చరిత్ర సృష్టించేందుకు టీమ్ఇండియా ఏడు వికెట్ల దూరంలో నిలిచింది. ఇప్పటిదాకా ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవని భారత జట్టు.. చరిత్రను తిరగరాసేందుకు సిద్ధమైంది. భారత్ నిర్దేశించిన 608 పరుగుల ఛేద�
ఐపీఎల్లో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా సాగుతున్నది. గెలిస్తే కానీ రేసులో నిలువలేని పరిస్థితుల్లో జట్లు కడదాకా కొట్లాడుతున్నాయి. లీగ్లో తీవ్ర ఒడిదొడుకులతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ తమ అభిమా