యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దివ్య క్షేత్రంలో రథ సప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. శుక్రవారం ఉదయం స్వామివారిని అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచేపు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నాలుగు రోజుల పాటు జరిగే అధ్యయనోత్సవాలకు గురువారం అంగరంగ వైభవంగా, పాంచరాత్రాగమశాస్త్రం ప్రకారం
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో ఈ నెల 23న ప్రారంభమైన ఆధ్యయనోత్సవాలు గురువారం పరిపూర్ణమయ్యాయి. నిత్యారాధనలు అనంతరం లక్ష్మీనరసింహ స్వామిని అలంకరించి ఆళ్వారుల ముందు ప్రబంధ పారాయణాలను పఠి�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో ఆళ్వారు దివ్య ప్రబంధ అధ్యయనోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజు బుధవారం నాలాయిర దివ్య ప్రబంధ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయంలో అధ్యయనోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. మూడోరోజు సోమవారం స్వామివారికి నిత్యారాధనల అనంతరం ఆలయ మొదటి ప్రాకార మండపంలో తిరుప్పావై గోష్టి నిర్వహించార�