విద్యార్థుల అణచివేతకు పాల్పడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించిన చలో పార్లమెంట్లో వ�
ఢిల్లీలో జరిగిన సీజేపీ ‘చలో పార్లమెంట్' కార్యక్రమంపై కేంద్రం చేపట్టిన నిర్బంధం మరోసారి దేశంలోని స్థితిగతులపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి
బుధవారం ముంబై శివాజీ పార్క్ వద్ద నిరసనల్లో ఒక సామాన్య మహిళ చూపిన ధైర్యం, ధిక్కార స్వరం దేశం యావత్తు చూసింది. అక్కడ విద్యార్థులను అరెస్టు చేసి పోలీస్ వ్యాన్లో తీసుకెళ్తుండగా..ఆ వ్యాన్ ముందుకు వెళ్లకు�
Student Protest | ‘లాఠీచార్జ్ ప్రజాస్వామ్య మార్గం కాదు. ప్రశ్నలు అడిగినందుకు యువతను కొట్టడం సరైంది కాదు. పార్లమెంట్లో నిలదీస్తాం’ - మంగళవారం ఢిల్లీలో విద్యార్థులపై పోలీసు చర్యలను ఖండిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రా�
ఢిల్లీలో సోమవారం జరిగిన సీజేపీ నిరసన కవాతులో పోలీసుల చర్య వల్ల గాయపడిన ఓ 20 ఏండ్ల యువతి రామ్ మనోహర్ లోహియా దవాఖానలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నది. పోలీసుల అణచివేత వల్ల ఆమె బారికేడ్ను ఢీ కొట్టిందని నిర
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం చేపట్టిన నిరసనలో విద్యార్థులు
విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయాన్ని ముట్టడించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తంచేస్తున్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విక్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ, బీఆర్ఎస్వీ నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
టీచర్లను నియమించి తమకు సరైన విద్యాబోధన అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని టీటీదొడ్డి ఎంపీహెచ్ఎస్కు ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ శుక్రవారం పాఠశాల ఎదుట విద్యార్థులు నిరసన తెలిపార�
Massive Student Protest | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. జాతుల మధ్య పోరాటానికి డ్రోన్లు, క్షిపణులను వినియోగిస్తున్నారు. ఇటీవల జరిగిన ఈ దాడుల్లో ముగ్గురు మరణించారు. ఈ నేపథ్యంలో డ్రోన్, క్షిపణి