రాజీవ్ రహదారిపై జేబీఎస్ నుంచి శామీర్పేట రింగురోడ్డు వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్(ఫ్లై ఓవర్ బ్రిడ్జి)కి సంబంధించి భూ సేకరణపై అభ్యంతరాల గడువు ముగిసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో జరి�
ప్రైవేటు నిర్మాణాలను తొలగించాలంటూ లోకాయుక్త జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. సివిల్ వివాదాలపై విచారించి ఉత్తర్వులు జారీచేసే అధికారం లోకాయుక్తకు లేదని స్పష్టం చేసింది.
సంగారెడ్డి జిల్లాలోనే అత్యంత భారీ స్థాయిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు శనివారం చోటు చేసుకున్నాయి. అత్యంత భారీ పోలీసు బందోబస్తు, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ రెవెన్యూ అధికారులు వందల సంఖ్యలో నిర్మాణాలు, �
అంగారకుడిపై నిర్మాణాలు చేసేందుకు సరికొత్త కాంక్రీటును తయారుచేశారు బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్కు చెందిన శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో అంగారకుడిపై నిర్మాణాలు చేపట్టేందుకు భూమి నుంచి కాం